Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Crime కుటుంబ కలహాలకు ముగ్గురి ప్రాణాలు బలి.

కుటుంబ కలహాలకు ముగ్గురి ప్రాణాలు బలి.

by Prakash
Three people lost their lives due to family issues

పల్నాడు జిల్లా
పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి మూడు దారుణ హత్యలు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి అనంత సాంబశివరావు(50)ను తల్లి అది లక్ష్మి(47) కొడుకు నరేష్(30) ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికిన చంపిన సమీప బంధువులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.

Advertisements

You may also like

Our Visitor

026034
Total views : 149746

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.