Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh మాజీ న్యాయమూర్తుల హాట్ కామెంట్స్…

మాజీ న్యాయమూర్తుల హాట్ కామెంట్స్…

by Prakash
Bhavaniprasad, former judge of AP High Court

భవానీప్రసాద్, ఎపి హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాట్లాడుతూ.. వెలుగునీడల మధ్య దోబూచులాడే పరిస్థితిలో ఉన్నామని సాంఘిక బాధ్యత, సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన అన్నారు. సామాజిక విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి సమాధి కడుతున్నారని ఎపిలో నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్య వాదులకు బాధ కలిగిస్తోంది ఆయన అన్నారు.

ఎం.ఎన్.రావు, హిమాచల్ ప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ… న్యాయవ్యవస్థపై చాలామందికి మంచి అభిప్రాయం లేదని ఎమ్మెల్యేలు ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారని అన్నారు. చదువుకున్న వారు శాసనసభలో ఉంటే బాగుంటుందని ప్రస్తుతం ముఖ్యమంత్రి చెప్పిందే చట్టంగా మారిపోతోందని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాగా పనిచేశారని మహిళలకు ప్రాధాన్యమిచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ నిర్ణయాలు చారిత్రాత్మకంగా మారాయని ప్రజల్లో మార్పు అవసరమని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: