483
గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్. నలుగురు (hyderabad)పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను అరెస్ట్ చేసిన ఏసీబీ. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్ లను అరెస్టు చేసిన ఏసీబీ.
Follow us on :Facebook, Instagram&YouTube.
2.10 కోట్ల అవినీతి (Hyderabad)…
ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించుకున్న నిందితులు. నాంపల్లి ఏసీబి స్పెషల్ కోర్టు లో హాజరుపరిచిన అధికారులు. మార్చ్ 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.
పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. …
పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.
పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ …
నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …