Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home National లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..

లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..

by Rama
Aravind Kejriwal

ఢిల్లీ మద్యం కేసులో (Liquor Case) వాస్తవాలను ఈరోజు కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) బయటపెడతారని ఆయన భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారని, ఆ సొమ్ము ఎక్కడ దాచిపెట్టారో కోర్టు ముందు ఉంచుతారని పేర్కొన్నారు. కస్టడీలో ఉన్నా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని, దీన్ని కూడా కేంద్రం జీర్ణించుకోలేకపోతుందని సునీత మండిపడ్డారు. అక్రమ కేసులో నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారని…. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదన్నారు. కేజ్రీవాల్ డయాబెటిస్‌తో బాధపడుతున్నారని… కస్టడీలోనూ ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని తెలిపారు. అక్కడి నుంచే ఢిల్లీలో నీటి సమస్యను నివారించాలని జలవనరుల మంత్రి ఆతిషికి నోట్ పంపారని… దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోందని సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇది చదవండి: నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు..


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: