కర్ణాటక మద్యం సీజ్ | Karnataka Liquor Seized
శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు(Kothacheruvu)లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం సీజ్. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం, కొడప గాని పల్లి క్రాస్ వద్ద కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11 బాక్సుల కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కేసు వివరాలను డీఎస్పీ వాసుదేవన్ వివరిస్తూ పొడవుగానిపల్లి క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిద్దరిని అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనాన్ని పరిశీలించగా అందులో పెద్ద మొత్తంలో కర్ణాటక మద్యం బయటపడింది అన్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని వారు ఇరువురిని కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఆయన తెలియజేశారు. కర్ణాటక మద్యం అమ్మిన తరలించిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
- అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత…



Total views : 212469