Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ…

తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ…

by Rama
తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ…

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నరు. తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ ఇందులో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలారావును నియమిస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అధికారం మధ్యాహ్నం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేశారు. ముందుగా శ్రీవారిని దర్శించుకొని అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి దేవస్థానం ఈవో గా శ్యామల రావు బాధ్యతలు స్వీకరణ అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు. అనంతరం సతీసమేతంగా ఈవో శ్యామలరావు శ్రీవారి ఆలయం లోకి వెళ్లి ముందుగా స్వామి వారికి మ్రొక్కులు చెల్లించారు. అంతక ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో దంపతులు శ్రీ భూ వరహా స్వామి వారిని దర్శించుకున్నారు.

Follow us on : Facebook, InstagramYouTube & Google News

  • కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
    మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో…
  • హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
    హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
  • అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
    అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
  • అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.
    ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
  • వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
    ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

025994
Total views : 149655

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.