Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్లు డాబాలు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్లు డాబాలు

by Satya
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్లు డాబాలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పలు హోటల్లు మరియు డాబాల పై ఫుడ్ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య అతని సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు.కళ్యాణదుర్గం లో పలు హోటల్ల లో మాంసాన్ని ఫ్రిజ్ లో పెట్టి అమ్ము తున్న హోటల్లు . ప్రజలకు హాని కలిగించే సింథటిక్ కలర్స్ బేసిక్ సాల్ట్ ఎక్కువగా వాడుతున్నారు. లైసెన్స్ తీసుకొని హోటల్లు నడపాలని అధికారులు చెబుతున్న ఏ ఒక్క హోటల్కు కూడా లైసెన్సులు లేకుండా రన్ చేస్తున్నటువంటి హోటల్ యజమానులు . కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా ఇలాంటి తనిఖీలు చేస్తే ఉపయోగ ఉంటుందని స్థానికులు అంటున్నారు.
ఏ హోటల్ చూసినాప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్లు డాబాలు పరిశుభ్రత పాటించకుండా అపరిశుభ్రంగా ఉంచడం ఈగలు దోమలు పలు వంటకాల్లో పడుతుండటం తో కస్టమర్లు చెప్పినా అప్పటికి సద్ది చెప్పి వేరే ఐటమ్ ఇచ్చి పంపుతున్నటువంటి వైనం. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని హోటల్లు నడపాలని అధికారులు సూచించారు లేనిచో లైసెన్సులు లేకుండా అపరిశుభ్రంగా ఉన్న షాపులు సీజ్ చేస్తామని హోటల్లో యజమానులను హెచ్చరించారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM YOU TUBE , GOOGLE NEWS

  • ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.
    ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో…
  • పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.
    ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
  • నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.
    సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
  • పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.
    పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
  • విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.
    విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

040924
Total views : 212399

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: