మంచిర్యాల జిల్లా మందమర్రి ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ లో బాలికల ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన క్లబ్ ఆధ్వర్యంలో 7, 8 మరియు 9 వ తరగతి చదువుతున్న బాలికలకు ఆరోగ్యం- పరిశుభ్రత అనే అంశంపై చర్చ కార్యక్రమంలో మందమర్రి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మానస విద్యార్ధినులకు సూచనలు చేసారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండటం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, బ్యాడ్ టాచ్ గుడ్ టచ్ లాంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో మందమర్రి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ జయకృష్ణ రెడ్డి, GCEC ఇంఛార్జ్ సుష్మామాధురి పాల్లొన్నారు.
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
వరంగల్లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
పంజాబ్ కింగ్స్కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…