పెద్దపల్లి జిల్లా కేంద్రం లో జరగబోయే యువ వికాస భారీ బహిరంగ సభ కు అధికారులు సర్వం సిద్దం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 గంటలకు పెద్దపల్లి జిల్లాకు చేరుకుంటారు. జిల్లా లోని ఆర్ అండ్ బి 260 కోట్ల, పంచాయితీ రాజ్ రోడ్లు 66 కోట్లు, నర్సింగ్ కాలేజ్ 26 కోట్లు, సబ్ స్టేషన్ 10 కోట్లు, శాతవాహన అడ్మిన్ బ్లాక్ 10 కోట్ల రూపాయల తో నిర్మించే వాటికి శంకుస్థాపన చేస్తారు. అనంతం ప్రభుత్వ స్టాల్స్ ను సందర్శిస్తారు. సిల్క్ యూనివర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు.
జిల్లా కేంద్రంలో నూతన బస్సు డిపో, పత్తిపాక ప్రాజెక్టుకు సర్వేకు నిధులు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి 150 పడగల ఆసుపత్రిగా అప్ గ్రేడ్, మంథని పట్టణంలో CHC వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తారు. నూతనంగా ఏర్పాటు అయినటువంటి నాలుగు పోలీస్ స్టేషన్ లకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం లో రాజీవ్ రహదారి పై పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్కు వస్తున్న జిన్పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్పింగ్తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి