Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh విశాఖలో ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు…

విశాఖలో ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు…

by Prakash
adudaam andhra in visakha
విశాఖలో నేడు సీఎం జగన్ పర్యటన (Adudaam Andhra in Visakha):

విశాఖలో జరగనున్న ఆడుదాం ఆంధ్రా ముగింపు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ రానున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 5:30కి విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధురవాడ ఐటీ పార్క్ కి చేరుకుంటారు. అనంతరం 6 గంటలకు వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్రా ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి విజయవాడ 8:30కి బయలుదేరి వెళతారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more: విశాఖలో ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు…
  • తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్
    తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు…
  • హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ
    ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో…
  • మహానంది లో మరోసారి చిరుతపులి
    నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత అర్ధరాత్రి దాటాక స్థానిక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత సంచరిస్తుండటంతో ….. ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి…

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223764

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: