రైతులు ఆందోళన (Farmers Darna): ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన (Farmers Darna) కొనసాగుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని రైతులు అంటున్నారు. ఇవాళ రైతులతో కేంద్ర ప్రభుత్వం మూడో విడత చర్చలు జరపనుంది. రైతుల …
Agriculture
-
- KurnoolAgricultureAndhra PradeshInternationalLatest NewsMain News
ప్రకృతి వ్యవసాయ ఆవిష్కరణలు పట్ల అంతర్జాతీయ ప్రతినిధి బృందం ప్రశంసలు
ఏపీలో ప్రకృతి వ్యవసాయ ఆవిష్కరణలు పట్ల అంతర్జాతీయ ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపించింది. మరీ ముఖ్యంగా వర్షపాతం తక్కువగా ఉండే అనంతపురంలాంటి జిల్లాల రైతులకు ఎంతో మేలు జరుగుతోందని పేర్కొంది. వర్షాధార పంటలపై ఆధారపడ్డ నేలలకు ఆంధ్రప్రదేశ్ ప్రజా …
-
రాను రాను వ్యవసాయం సులభతరం అవుతుంది. దీంతో నేటి యువ రైతులు సైతం వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మొదలుపెట్టారు. ఇదే క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన శ్యాంసుందర్, రాజు …
-
సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధిలో డ్వాక్రా మహిళలను వినియోగించడం ద్వారా, సత్ఫలితాలను పొందగలిగామని ప్రముఖ సేంద్రీయ ఆహార ఎగుమతి చేసే లోలా కంపెనీ సీఈవో తలారి శిరీష అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు …
-
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నాకు దిగారు. తేజ మిర్చి క్వింటాకు 20,100 మార్కెట్లో పలుకుతుండగా.. కేవలం 15000 నుంచి 17000 వేలకు క్వింటా చొప్పున మాత్రమే రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతుల ఆగ్రహం …
-
బాపట్ల మండలం లో రైతుల పరిస్థితి అగమ్మ్య గోచరంగా ఉంది. బాపట్ల మండలంలోని కంకట పాలెం మురుకొండపాడు గ్రామాలలో జూన్, జూలైలో వదలాల్సిన సాగునీరు కాలువల రిపేర్ వలన సెప్టెంబర్, అక్టోబర్లో సాగునీరు విడుదల చేశారని దానివలన రైతులు …
-
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో పంట పొలాల్లో జాతీయ రైతుల దినోత్సవాన్ని మహిళా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొనీ మహిళలతో కలిసి నాట్లు వేశారు. అనంతరం …
-
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బోడబండ్ల గ్రామ సమీపంలోని చిగర్లబండ వద్ద గురువారం రాత్రి సుమారు 2గంటల ప్రాంతంలో సుమారు 10 ఏనుగుల గుంపు.. మునీంద్ర, హరి, వెంకటేష్, మురళి రైతులకు చెందిన మామిడి పంట …
-
వి.కోట మండలం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి వివిధ రకాల పంటలు భారీ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇదే అదునుగా నకలి వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. రైతులు అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు, నకిలీ విత్తనాలు అంటగట్టి జేబులు నింపుకుంటున్నారు. రైతుల జేబులుకు …
-
జగన్ మోహన్ రెడ్డి మాటలమాత్రం కోటదాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం పూషడంలో మొలకెత్తిన వరి పంటను బుద్ధప్రసాద్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు …