Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ఏపీలో రైతులకు శుభవార్త ..!

ఏపీలో రైతులకు శుభవార్త ..!

by Satya
Good news for farmers in AP


అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునే లక్ష్యంతో జగన్ సర్కార్ రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి అందిస్తున్న రైతు భరోసా నిధుల్ని నేడు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.

ఇది చదవండి: టీడీపీ జనసేన సభ గ్రౌండ్ రిపోర్ట్…

వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఒక్కొక్కరికి ఏటా 13 వేల 500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు సాయం అందించారు. ఐదో ఏడాది” ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి 11 వేల 500 సాయం అందించారు. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా “వైఎస్సార్ రైతు భరోసా” క్రింద ఏటా 13 వేల 500 రైతు భరోసా సాయం అందిస్తున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ …
గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..
అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, బూరుగులంక, గంటి పెదపూడి, ఉచ్చుల …
నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..
నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది. గూడూరు, కోట ప్రాంతాలను …

Advertisements

You may also like

Our Visitor

014424
Total views : 80158

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.