368
అక్రమ మట్టి దందా @ Kadapa…
కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామంలో అక్రమంగా తరలిపోతున్న మట్టి. గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల నుంచి ప్రొద్దుటూరుకు మట్టి తరలిస్తున్న వైసీపీ నాయకులు. రాత్రింబవళ్లు టిప్పర్ల ద్వారా మట్టి తరలింపు. ప్రతిరోజు వందల టిప్పుల మట్టిని ప్రొద్దుటూరులోని వెంచర్ల రోడ్లకు అక్రమంగా తరలిస్తూ లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్న వైసీపీ నాయకులు. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం …
ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ కన్నుమూత.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది …
కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .
దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90308