Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.

వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.

by Prakash
Jyotula Nehru

తూర్పుగోదావరి జిల్లా, గోకవరం..

మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ | Jyotula Nehru

వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సోమవారం తెలుగుదేశం బిజెపి జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో వైసీపీ(YCP) ప్రభుత్వం కొత్త సాంస్కృతిని తెరపైకి తీసుకువచ్చింది అన్నారు.

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లపై వైసీపీ నాయకులు దాడిన తీవ్రంగా ఖండించిన జ్యోతుల నెహ్రూ. తక్షణమే వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పరిస్థితులు వేరేగా ఉంటాయన్నారు. నియోజవర్గంలో నన్ను ఎదుర్కొనే నాయకుడు లేడని రాబోయే ఎన్నికల్లో 25000 ఓట్ల మెజార్టీతో తాను విజయ సాధిస్తానన్న జ్యోతుల నెహ్రూ.


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026269
Total views : 150135

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.