Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh బాధిత కుటుంబాలకు భువనమ్మ పరామర్శ..

బాధిత కుటుంబాలకు భువనమ్మ పరామర్శ..

by Prakash
nijam gelavali

ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నీ తట్టుకోలేక మరణించిన ఏ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన గుగులోతు బాబ్ల కుటుంబసభ్యులను “నిజం గెలవాలి”(Nijam Gelavali) కార్యక్రమంలో భాగంగా పరామర్శించిన –నారా భువనేశ్వరి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా పత్రం అందించిన నారా భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డిఏ కూటమి అభ్యర్థులు కేశినేని శివనాథ్(చిన్ని), కొలికపూడి శ్రీనివాసరావు, కొలికపూడి సతీమణి మాధవి,టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బాధిత కుటుంబాలకు భువనమ్మ పరామర్శ..
Advertisements

You may also like

Our Visitor

025420
Total views : 147232

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.