428
గన్నవరం మండలం(Gannavaram) కేసరపల్లి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు(Nara Chandrababu Naidu)పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార వేడుకకు చిరంజీవి హాజరవుతున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం చేరుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సభాస్థలి వద్ద భారీగా ట్రాఫిక్ కాంక్షలు ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన మోడీ కాన్వాయిడ్ ట్రైలర్ నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- అనంతపురంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
- వైభవంగా గోదావరి పుష్కరాలు.గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.