Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh అమిత్‌షాతో ముగిసిన చంద్రబాబు , పవన్ చర్చలు

అమిత్‌షాతో ముగిసిన చంద్రబాబు , పవన్ చర్చలు

by Satya
Chandrababu and Pawan talks ended with Amit Shah

ఢిల్లీ(Delhi)లో అమిత్‌షాతో గంటకు పైగా చంద్రబాబు , పవన్ చర్చలు కొనసాగాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై రెండో దఫా చర్చలు నడిచాయి. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలిసింది. బీజేపీ హై కమాండ్ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కోరుతోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి 5 లేదా 6 ఎంపీ సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: వైసీపీ మరో జాబితా విడుదల


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా జులై …
పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. …
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.
ఏరువాక పున్నమిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత …

CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

036155
Total views : 181138

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.