Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Andhra Pradesh కడప జిల్లాకు సీఎం జగన్…

కడప జిల్లాకు సీఎం జగన్…

by Prakash
cm jagan

నేడు కడప జిల్లా రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినున్న ముఖ్యమంత్రి. ఈరోజు ఉదయం 10:30కు కడపకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బద్వేల్ నియోజకవర్గం లోని గోపవరం మండలంలో సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీని ప్రారంభించి. హై పవర్ లామినేషన్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం. అనంతరం12 గంటల 45 నిమిషాలకు కడప రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని సుమారు 300 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రులతోపాటు… వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం ప్రారంభం. మధ్యాహ్నం అంబేద్కర్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ పనులను, కోటిరెడ్డి సర్కిల్లో విగ్రహాలు ఆవిష్కరణ. మున్సిపల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ హాకీ కోర్టుకు శిలాఫలకం వేసి అనంతరం ఇడుపుల పాయ చేరుకొని అక్కడే రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.