Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshChittoor గుండెపోటుతో క్రికెట్ అభిమాని మృతి..

గుండెపోటుతో క్రికెట్ అభిమాని మృతి..

by Rama
jyothis yadhav

ఇండియా -ఆస్ట్రేలియా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిందని ఓ క్రికెట్ అభిమాని మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు వివరాలు మేరకు….తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంకి చెందిన జ్యోతిష్ కుమార్ యాదవ్ (35) క్రికెట్ అభిమాని.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పని చేస్తున్నాడు.. దీపావళి సెలవుల నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారు. ఈరోజు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ టీవీలో తిలకిస్తూ ఇండియా ఓడిపోవడంతో హఠాత్తుగా గుండె పోటు వచ్చింది.. కుటుంబ సభ్యులు తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు మార్గమధ్యలో మృతి చెందారు.

Advertisements

You may also like

Our Visitor

026295
Total views : 150182

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.