Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh టీడీపీ నేతల ధర్నా..!

టీడీపీ నేతల ధర్నా..!

by Satya
Dharna of TDP leaders

పల్నాడు జిల్లా, నరసరావుపేట పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ధర్నా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వరికెపుడిసెలని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, పలువురు టీడీపీ శ్రేణులుతో పాటు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

009385
Total views : 62188

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.