Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Political నాగార్జునసాగర్ వద్ద మరోసారి ఉద్రిక్తత

నాగార్జునసాగర్ వద్ద మరోసారి ఉద్రిక్తత

by Prakash
high tension at nagarjunasagar

నల్గొండ : నాగార్జునసాగర్ వద్ద రెండో రోజు కొనసాగుతున్న హైటెన్షన్. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాం పై కొనసాగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పహారా. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలు పాటించని ఏపీ ప్రభుత్వం. ఏపీ వైపు భారీగా మోహరించిన ఏపీ పోలీసులు. సాగర్ నుంచి మాచర్ల వైపు వచ్చే వాహనాలు అడ్డుకుంటున్న ఏపి పోలీసులు. డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్న టీఎస్ పోలీసు బలగాలు. నిన్న మధ్యాహ్నం దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటి విడుదల చేసుకున్న ఏపి అదికారులు. ఇప్పటికే గంటకు 500 క్యూసెక్కుల చొప్పున సుమారు 4 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి విడుదల. ప్రస్తుతం 522 అడుగుల చేరువలో సాగర్ నీటి మట్టం. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం. పట్టువీడని ఏపి ప్రభుత్వం. ఎన్నికల సమయం కాబట్టి ఎటూ తేల్చుకోలేక పోతున్న తెలంగాణ ప్రభుత్వం.

Advertisements

You may also like

Our Visitor

039101
Total views : 194289

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: