Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Main News అల్లూరి జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్థులను వేధిస్తున్న వార్డెన్

అల్లూరి జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్థులను వేధిస్తున్న వార్డెన్

by Satya
అల్లూరి జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్థులను వేధిస్తున్న వార్డెన్

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరు ఆశ్రమ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల నందు విద్యార్థులను ఏ.ఎన్.ఎం. రామలక్ష్మి, వార్డెన్ మంగమ్మ తీవ్రంగా వేధిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు వెట్టిచాకరీ చేయిస్తున్నారని, తామర,గజ్జి ఉంది అనే నెపంతో విద్యార్థుల వస్త్రాలను విప్పించి ఇనుప గొట్టాలతో,బెత్తాలతో కొడుతున్నారంటూ, తమతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని గిరిజన బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్థులను వేధిస్తున్నవార్డెన్. ఈ ఏఎన్ఎం రామలక్ష్మి, వార్డెన్ మంగమ్మ వద్దంటూ ప్రధాన ఉపాధ్యాయురాలు దృష్టికి తీసుకువెళ్లిన ఎటువంటి సమాధానం లేదని,మమ్మల్ని వేధించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు వేడుకున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.
    రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఈదరపల్లి…
  • అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.
    అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్‌ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో…
  • అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.
    భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. జుగుప్సాకరంగా కన్పించే దృశ్యాలు చూస్తే..కడుపులో పేగులు బయటపడాల్సిందే..కానీ అవేమీ చూడకుండా పాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆరగిస్తే..అంతే సంగతులు..ఈ విషయమై అప్రమత్తమైన ఫుడ్…
  • శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.
    దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పనులను వేగవంతం చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ…
  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.
    లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. దాడుల్లో కనీసం 16 మంది మృతి చెందినట్లు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

026507
Total views : 150567

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.