Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Political మోడీతో జగన్ కీలక భేటీ..

మోడీతో జగన్ కీలక భేటీ..

by Rama
jagan modi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. ప్రధానికి శాలువా కప్పి సత్కరించి.. వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంటులోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంటులోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు. Read Also..

Advertisements

You may also like

Our Visitor

014697
Total views : 80877

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.