Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ, తెలంగాణ హైకోర్టు జడ్జిలు…

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ, తెలంగాణ హైకోర్టు జడ్జిలు…

by Prakash
Judges of AP and Telangana High Court in the presence of Srisailam Mallanna

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి దుర్గా ప్రసాదరావు, తెలంగాణ హైకోర్టు జడ్జ్ లక్ష్మీనారాయణ అలిశెట్టి వేరు వేరు సమయాల్లో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న జడ్జీల దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి అర్చకులు, వేదపండితులు ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. అనంతరం జడ్జీల దంపతులు శ్రీస్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనంతరం జడ్జీల దంపతులకు అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితుల నుండి ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో పెద్దిరాజు శ్రీస్వామి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.

Advertisements

You may also like

Our Visitor

013953
Total views : 78652

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.