Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Business శ్రీవారి సేవలో ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

శ్రీవారి సేవలో ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

by Rama
Karumuri Nageswar Rao

కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao):

తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు. సీఎం ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు నాడు నేడు ద్వారా మరింత మంచి జరగాలని కోరుకున్నానని అన్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు జగన్ మోహన్ రెడ్డే కావాలి-రావాలి కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమం శూన్యమన్నారు. ప్రజలకు అన్నివిధాలా ఆదుకున్న నేత సీఎం జగన్ మాత్రనే అని కొనియాడారు. పార్టీ ఓ కుటుబం లాంటిది. మా కుటుంబ సమస్య మేమే తీర్చుకుంటామని చెప్పిన ఆయన.. ఒకరిద్దరు భయటకు వెళ్లిపోతే వారి వ్యక్తిగతం అన్నారు. తెలంగాణను తగలేసి ఏపీని తగలపెట్టడానికి షర్మిల వచ్చిందని ఎద్దేవా చేశారు. నిజం జగన్… అబ్బద్ధం చంద్రబాబు… అని ప్రజలు అంటున్నారు. భువనేశ్వరి నిజం గెలవాలని కార్యక్రమం చేపట్టారని కచ్చితం నిజం అయిన జగన్ గెలుస్తారని తెలియజేశారు. Read Also..

  • పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..
    గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ…
  • బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..
    విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొంతమంది చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి…
  • నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
    నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ జిల్లా టిడిపిలో మాత్రం వేరే లెక్క . సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఎదుటివారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వ్యూహరచన చేస్తూ… అధిష్టానానికి సుపిరియ‌ర్ అన్నట్లగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014683
Total views : 80831

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.