పత్రికా ప్రకటన ఇంటర్ మార్చి – 2024 ఫలితాలలో “అల్ఫోర్స్”(Alphores) చారిత్రాత్మక విజయం
నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలలో మా అల్ఫోర్స్ (Alphores) విద్యార్థులు అద్భుత మార్కులు సాధించి సంచలనం సృష్టించారు.
జూనియర్ ఇంటర్మీడియట్ M.P.C. విభాగంలో 470 మార్కులకు గాను టి. శృతి 468, సి.హెచ్. శ్రీహీత 468, వి. ప్రణవి 468, ఏ. శశిప్రీతమ్ 468, కె. వర్షీత్ 468, కె. రుత్విక్ 468, ఎస్. కార్తికేయ 468, కె.సృజల్ 468, టి. వర్షిత 468, యమ్. శ్రీవర్ష 468, పి.జి. ప్రియామృత 468, కె. వర్షిణి 468, ఇ.ప్రసన్న 468, యమ్. రుత్విక 468, జి. లక్ష్మీప్రసన్న 468. కె. అభిలాష్ 468, మార్కులతో 16 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. ఇంతేకాక 65 మంది విద్యార్థులు 467 మార్కులు మరియు 117 మంది విద్యార్థులు 466 మార్కులు సాధించండం విశేషం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జూనియర్ ఇంటర్మీడియట్ Bi.P.C. విభాగంలో 440 మార్కులకు గాను బి. నిలీమ 438 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలిచారు. 8 మంది విద్యార్థులు 437 మార్కులు మరియు 25 మంది విద్యార్థులు 436 మార్కులతో అత్యున్నత స్థానంలో నిలిచారు.
జూనియర్ ఇంటర్మీడియట్ M.E.C. విభాగంలో 500 మార్కులకు గాను టి. అఖిల్ 494 మార్కులతో రాష్ట్ర అగ్ర స్థానంలో నిలిచాడు. యమ్. సహస్రరెడ్డి 493 మార్కులు, వి. అక్షయ్్వర్థన్ 493 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్ C.E.C. విభాగంలో 500 మార్కులకు గాను ఎస్. సృష్టిత 492 మార్కులు సాధించగ బి. గ్రీష్మ 491 మార్కులు సాధించింది.
సీనియర్ ఇంటర్మీడియట్ M.P.C. విభాగంలో 1000 మార్కులకు గాను కె. కార్తికాబాబు 993 మార్కులు, టి. సాహిత్య 993 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచారు. ఎల్. హర్షిత 992, బి.నిహారిక 992, యమ్. పల్లవి 991, డి.శివాంజలి 991, పి. విశ్వాణి 991, కె. మిశ్రా 991, ఎల్. అస్మిత 991, మారియామావిన్ 991, జి. ఉమాకాంత్ 991 మార్కులు సాధించారు. ఇంతేకాక 20 మంది విద్యార్థులు 990 మరియు అపై మార్కులు సాధించడం విశేషం.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీనియర్ ఇంటర్మీడియట్ Bi.P.C. విభాగంలో 1000 మార్కులకు గాను సి. హెచ్. నిఖిల్ 990 మార్కులు, బి.
అమిత 990 మార్కులు, ఏ.శ్రీనిది 990 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో విశిష్టస్థానంలో నిలిచారు.
సీనియర్ ఇంటర్మీడియట్ M.E.C. విభాగంలో 1000 మార్కులకు గాను యమ్. వినమ్రత 974 మార్కులు, జి.మహేష్కుమార్ 974 మార్కులు సాధించారు. C.E.C. విభాగంలో నిమ్రా అజ్మీ 978 మార్కులు యమ్. నజీర్ 972 మార్కులు సాధించారు.
పోటీ పరీక్షలతోపాటుగా I.P.E.లో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులతో ఘన విజయం సాధించడం నాకు ఎంతో అనందంగా ఉన్నది. రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలిచిన మరియు అత్యుత్తమ మార్కులు సాధించిన మా అల్ఫోర్స్ చిన్నారులను నేను మనఃస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
- భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం…
- రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం నిన్న హైదరాబాద్కు చేరుకున్న ఆయన..రంగారెడ్డి జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్లోని వీబీఐటీలో నిర్వహించే ‘వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.…
- జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్ఐ షేక్ హమీద్ సస్పెండ్.జనగామ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒకే పోలీస్ స్టేషన్కు చెందిన సీఐ, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్ఐ షేక్ హమీద్లను సస్పెండ్…






Total views : 181051