Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Latest News Lok Sabha 2024: కాంగ్రెస్ ఏడవ జాబితా విడుదల..!

Lok Sabha 2024: కాంగ్రెస్ ఏడవ జాబితా విడుదల..!

by Satya
congress

ఐదుగురు సభ్యులతో ఏడో జాబితా విడుదల..

లోక్ సభ(Lok Sabha 2024) అభ్యర్థుల ఏడో జాబితా(Seventh list)ను ప్రకటించింది కాంగ్రెస్(Congress). ఐదుగురు సభ్యులతో ఏడో జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్ గఢ్(Chhattisgarh) నుంచి నాలుగు స్థానానలకు, తమిళనాడు(Tamil Nadu) నుంచి ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజా స్థానానికి శశి సింగ్, రాయ్‌గఢ్ స్థానానికి మెంకా దేవి సింగ్, బిలాస్‌పూర్‌ స్థానానికి దేవేందర్ సింగ్ యాదవ్, కాంకేర్ కి బీరేష్ ఠాకూర్‌లను నామినేట్ చేసింది. తమిళనాడులోని మైలాడుతురై స్థానానికి ఆర్.సుధ పేరుని ప్రకటించింది హస్తం పార్టీ హైకమాండ్.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: పత్రాలు మార్చి.. కోట్ల భూమికి ఎసరు…


జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..
జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం …
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సుమారు 13 గంటల …
30 ఏళ్ల యువకుడు కారుణ్య మరణం పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య …

CVR  న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.