గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డు లో ఉన్న వాసవి ఎలక్ట్రికల్ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు.. లక్షన్నర విలువచేసే ఆటో ఎలక్ట్రికల్ షెటర్ ను ధ్వంసం చేసి షాపులోకి వెళ్లి సీసీ కెమెరా వైర్లను ధ్వంసం చేసి క్యాష్ బాక్స్ లో ఉన్న 10 వేల రూపాయల నగదు తో ఎలక్ట్రిక్ వస్తువులను దోచుకెళ్లారు. మెయిన్ రోడ్ పక్కనే ఉన్న షాప్ లో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడంతో అటుగా వెళుతున్న స్థానికులు షట్టర్ ద్వంశమై ఉండడాన్ని గమనించి యజమాని వెంకటరమణకు తెలిపారు. దీంతో యజమాని షాప్ దగ్గరకు చేరుకుని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీఐ వెంకట్రామిరెడ్డి తన సిబ్బందితో ఘటన తీరును పరిశించారు.అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…అనంతరం క్లూస్ టీం తో పూర్తి ఆధారాలు సేకరిస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న షాపు అందునా 24 గంటలు ప్రజలు తిరిగే ప్రదేశం ఉన్నచోటే ఇంత పెద్ద ఎత్తున భారీ చోరీ ప్రయత్నం జరిగితే ఇంక ప్రజలకు రక్షణ ఎలా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. షాపులో ఇంకా ఎంత సరుకు దొంగతనం జరిగి ఉంటుంది అనేది తెలియాల్సి ఉందని షాప్ యజమాని వెంకటరమణ తెలిపారు…
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 70875