రాజ్యాంగం ప్రకారం మండలిని రద్దు చేయలేక పోయాడు ఆనాడు ఎమ్మెల్సీగా నేను కూడా సభలో ఉన్నానుఅసెంబ్లీ లో పెట్టిన తీర్మానాన్ని మేము మండలిలో ఓడించాంఇప్పుడు అదే శాసన మండలి లో వైసిపి కి బలం ఉందని చిలక పలుకులు పులుకుతున్నాడునిన్న వైసిపి ఎమ్మెల్సీల సమావేశం లో జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయిఐదేళ్లు కళ్లు మూసకుంటే మళ్లీ అధికారం అని కలలు కంటున్నాడుఅధికారంలో ఉండి కూడా ఐదేళ్లు కళ్లు మూసుకున్నాడుజగన్ ను భరించలేకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదుజగన్ ఇప్పటికీ భ్రమల్లో బతుకుతున్నాడునాయకులు, చొప్పున ఏడు వేలు జులైలో ఇస్తున్నారునువ్వు యేడాదికి 250 పెంచుతా అని.. అది కూడా అమలు చేయలేదుసృష్టించడం చేతకాని జగన్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్ గా మార్చాడునువ్వు అయితే లక్షల కోట్లయ దోచుకోవచ్చు…జగన్ నీ ముక్కు ను నేలకు తాకి క్షమాపణల, కొడాలి నాని, అవినాష్ వంటి లుచ్చాలు మా చంద్రబాబు ను ఎన్నో వాగారతిట్టినా… చంద్రబాబు వారి పై కక్ష వద్దంటున్న పెద్ద మనిషిచట్ట పరంగా శిక్ష వేద్దామనే చంద్రబాబు అంటున్నారువంశీ వ్యాఖ్యలు కు చంద్రబాబు ఊరుకున్నా… ప్రజలు మాత్రం ఊరుకోరజగన్ జైలుకు వెళ్లడం, టార్గెట్ అని చంద్రబాబు అంటే ఈ ప్రజా గాలిలో జగన్ అడ్రెస్ గల్లంతు అయ్యేవాడివిచంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను పచ్చి బూతులు తిట్టించావుతప్పు అని వారించకుండా సైకో లాగా నవ్వుకుంటూ ప్రోత్సహించావునోరు పారేసుకున్న ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనీ పాలన నచ్చక.. ఎమ్మెల్సీలు ఎన్నికల కు ముందే బయటకి వచ్చారుఆరా మస్తాన్ సర్వే వల్ల అమాయక వైసిపి కార్యకర్తలు డబ్బులు నష్ట పోయారుఅధికారం ఉందనే బలుపుతో పిల్లులు.. పులుల వేషాలు వేసి రంకెలు వేశారు ఇప్పుడు పిల్లి లాగా అందరూ సైలెంట్ అయిపోయి అడ్రెస్ లేకుండా పోయారుదేవుడి ఆశీస్సులతో చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారుజగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లి కేసుల విచారణ లో హాజరవ్వాలత్వరగా జైలుకు వెళ్లు… ప్రజల్లో లేని నీకు… ఇల్లు అయినా, జైలు అయినా ఒకటే కదా
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
- రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సబబు కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్గా పరిగణిస్తున్నామని.. ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు.…
- ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…
- సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.విశాఖపట్నం సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాసంలో తొలి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తుండటంతో.. ప్రత్యేక పూజలకు భక్తులు…
- బాలానగర్లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.హైదరాబాద్ బాలానగర్లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.