కడప జిల్లా.. ఇడుపులపాయ ట్రీపుల్ ఐటీ లోని బాయ్స్ హాస్టల్- 2 లో కొండచిలువ కలకలం రేపింది.. మంచం కింద దాక్కొని ఉన్న కొండచిలువలను విద్యార్థులు గుర్తించారు. ట్రిపుల్ ఐటీ అధికారులకు విద్యార్థులు సమాచారం తెలిపారు. వేంపల్లి ఫారెస్ట్ అధికారులు ట్రీపుల్ ఐటీ అధికారుల సమాచారంతో ఘటనా స్థలం వద్దకు చేరుకొని గోన సంచిలో కొండచిలువను బంధించి ఫారెస్ట్ జీప్ లో తీసుకుపోయి ఫారెస్ట్ లో విడిచిపెట్టారు. భయాందోళనతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.
Read Also..





Total views : 140944