Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Crime చెట్టును ఢీ కొన్న కారు..

చెట్టును ఢీ కొన్న కారు..

by Satya
Car

జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట పెద్దపులి వాగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మపురి మండలం రాజారం నుండి కరీంనగర్ వెళ్తున్న కారు అదుపు తప్పు చెట్టును బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాజారంకు చెందిన భాస్కర్ , హబ్సిపూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం , క్షతగాత్రులను చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

009339
Total views : 61710

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.