Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshGuntur ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దంటూ బైఠాయించిన గ్రామస్తులు..

ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దంటూ బైఠాయించిన గ్రామస్తులు..

by Rama
Flyover Strike

కేసానుపల్లి గ్రామంలో నిర్మించబోతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిని దిగ్బంధించి, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ తమ గ్రామంలో రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం వద్దంటూ, అండర్ పాస్ బ్రిడ్జి కావాలంటూ నినాదాలు చేసారు. గ్రామస్థులను ధర్నా చేయకుండా దౌర్జన్యంగా దాచేపల్లి పోలీసులు అడ్డున్నారు. రెండు గ్రామాల ప్రజలు మాకు న్యాయం చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

025993
Total views : 149654

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.