Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshKadapa రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

by Rama
Road accident

రోడ్డు ప్రమాదం (Road Accident):

రామాపురం మండలం ఐరిస్ గ్రాండ్ హోటల్ సమీపంలో నిలబడి ఉన్న లారీని వెనుక వైపు నుంచి స్కూటర్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి రామాపురం మండలం సరస్వతి పల్లెకు చెందిన కృష్ణ బాబు వరుసకు చిన్నమ్మ అయిన గంగాభవాని కూతురు వినితలు కలిసి రాయచోటికి స్కూటరు పై వస్తుండగా ఐరిస్ గ్రాండ్ హోటల్ సమీపంలో లారీని ఢీ కొట్టి కృష్ణ బాబు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నమ్మ అయిన గంగాభవాని కూతురు వినిత ను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై రామాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీబీఐ కి ఎమ్మెల్సీ కవిత లేఖ..!

Follow us on : Facebook, Instagram & YouTube.


అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
నేడు ఉదయం 10.30 కి ఏపీ కేబినెట్ భేటీ.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10.30 కి వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039406
Total views : 196682

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: