Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshGuntur ట్రాక్టర్ బోల్తా పడి పలువురికి గాయాలు..

ట్రాక్టర్ బోల్తా పడి పలువురికి గాయాలు..

by Rama
Tractor Accident

వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామ సమీపాన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఎనిమిది మందికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం నుండి గాంధీ నగర్ కు మిరప పంట కోత కోసం 20 మంది కూలీలు ట్రాక్టర్ లో వెళ్తుండగా వెంకుపాలెం సమీపన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడం జరిగింది. ఈ సంఘటనలో 8 మందికి గాయాలు ఒకరికి తీవ్రగాయం మిగతా వారికి స్వల్ప గాయాలు అవడంతో వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం..


మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …
కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014526
Total views : 80424

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.