Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

by Prakash
gooty railway station

అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ లోని రెండవ నెంబర్ ప్లాటుఫామ్ నందు సోమవారం తెల్లవారు జామున ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మితిలేస్ క్యాసప్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు జి ఆర్ పి ఎస్ ఐ నాగప్ప తెలిపారు. ఈ ఘటనపై జి ఆర్ పి ఎస్సై నాగప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisements

You may also like

Our Visitor

023214
Total views : 141522

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.