బైకులు ఢీకొని ఇద్దరు యువకులు మృతి.
previous post
చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం. కృష్ణగిరి జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, అక్కడికక్కడే ఇద్దరు మృతి. బంగానత్తం చెందిన ప్రవీణ్ మరియు పై పాళ్యం కు చెందిన వారు అక్కడికి అక్కడే మృతి చెందారు.






Total views : 80305Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.