Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh YS Jagan Mohan Reddy : ప్రజాసంకల్ప యాత్రకు ఆరేళ్ళు పూర్తి

YS Jagan Mohan Reddy : ప్రజాసంకల్ప యాత్రకు ఆరేళ్ళు పూర్తి

by Prakash
praja sankalpa yathra

వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణములోని వైఎస్సార్ సర్కిల్ లో దివంగత నేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలేసి కేక్ కటింగ్ చేసి నివాళులు అర్పించిన వైస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ జావీద్ ఖాద్రి పాల్గొన్న వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బాబయ్య పెద్ద ఎత్తున పాల్గొన్న వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అభిమానులు.

Advertisements

You may also like

Our Visitor

036158
Total views : 181148

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.