Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra PradeshNeloore జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్..

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్..

by Rama
jagan annaku chebudham

నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. కందుకూరు డివిజన్ పరిధిలో ఉన్న భూ సమస్యలు పై బాధిత ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ నేరుగా ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తో పాటు జాయింట్ కలెక్టర్ కుర్మానాధ్, సబ్ కలెక్టర్ శోభిక, జెడ్ పి సీఈవో చిరంజీవితో పాటు డివిజన్ స్థాయి అధికారులు మండల అధికారులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

023148
Total views : 141209

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.