Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News ఆమనగల్ లో బిజెపి ప్రజా దీవెన సభ..

ఆమనగల్ లో బిజెపి ప్రజా దీవెన సభ..

by Prakash
Yogi Adityanath

ఆమనగల్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దీవెన సభలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నవ నిర్మాణ భారత్ గా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో రాజరిక పాలన నడుస్తుంది. 2017 ముందు యూపీ లో ఇలాగే పాలన ఉండేది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏంతో ఆనందంగా ఉన్నారు. కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారిని గెలిపించాలి. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి దశకు వచ్చింది. రామ మందిరం ప్రారంభోత్సంలో కల్వకుర్తి రామ భక్తులకు దర్శనం చేసుకుని అవకాశం కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే యూపీ తరహా అభివృద్ధి చేస్తాం.

Advertisements

You may also like

Our Visitor

025923
Total views : 149511

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.