Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడత…

ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడత…

by Prakash
DS Redya Naik

కార్యకర్తలు అధైర్యపడవద్దని అండగా ఉంటానని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్యానాయక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గాలిలో 26 వేల మెజారిటీ తో గెలిచానని, కేసీఆర్ గాలిలో కూడా 23 వేల మెజారిటీతో గెలిచానని, కాని ఈ ఎన్నికల్లో ఎమోషనల్ టెంప్ట్ కు గురై మాత్రమే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని గెలుపోటములు సహజమని అన్నారు. గతంలో టెండర్లు పూర్తికాబడిన పనులను పూర్తి చేయాలని, ఆర్థిక శాఖ పూర్వ అనుమతులు వచ్చాకే మంజూరు చేశారని, ఆ పనులను కానసాగించాలని నిధులు లేవనే వంకతో ఆపవద్దని ప్రభుత్వానికి సూచించారు. కార్యకర్తల కష్టాలలో అండగా ఉంటానని, ప్రజాసమస్యల పరిష్కారంలో పోరాటాలకు సిధ్ధంగా ఉన్నానని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

025627
Total views : 147554

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.