Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh కొండపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ నేతల నిరసన…

కొండపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ నేతల నిరసన…

by Prakash
CITU leaders' protest in Kondapally Industrial Estate

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ నేతలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. డ్రైవర్ మెడకు ఉరితాడు బిగించే క్రిమినల్ చట్టం 106(1)(2)ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కొండపల్లి పారిశ్రామిక వాడలోని ఐడిఎలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి NCH శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి M. మహేష్, ఇతర కార్మికులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: