Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana మేడారం జాతరకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్

మేడారం జాతరకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్

by Prakash
medaram jathara

Medaram Jathara News:

తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారక్క జాతర(Medaram Jathara)ను పురస్కరించుకొని కేంద్రం జాతరకు వెళ్లే భక్తుల సౌకార్యార్ధం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఈ రోజు కాగజ్ నగర్ నుంచి ప్రారంభమైంది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు వెళ్లేందుకు గాను ఈ నెల 21 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఈ రైలు నడవనున్నట్టు రైల్వే అదికారులు తెలిపారు. మొదటి రోజు ప్రత్యేక రైలు ఏర్పాటు చెయ్యడంతో మేడారం జాతరకు వెళ్లే భక్తులతో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Follow us on : Facebook, Instagram & YouTube.

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …


Advertisements

You may also like

Our Visitor

039375
Total views : 196537

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: