Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh కాకినాడ జిల్లాలో పంతం నానాజీ నామినేషన్ భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

కాకినాడ జిల్లాలో పంతం నానాజీ నామినేషన్ భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

by Prakash
Pantham Nanaji Nomination

కాకినాడ జిల్లా(Kakinada),

పంతం నానాజీ నామినేషన్ దాఖలు | Pantham Nanaji Nomination

కాకినాడ రూరల్ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ జన సందోహంతో నామినేషన్ దాఖలు. నామినేషన్ కి భారీగా తరలివచ్చిన టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు. పంతం నానాజీకి హారతులు పట్టి ర్యాలీగా తరలివచ్చిన జనసేన కార్యకర్తలు. కాకినాడ రూరల్ లో ఎమ్మార్వో ఆఫీస్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం సమర్పించిన కాకినాడ రూరల్ జనసేన ఇన్చార్జి పంతనానాజీ. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి పంతం నానాజీ కామెంట్స్.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేయడం జరిగింది. నా నామినేషన్ కు కార్యకర్తలు రావడం సహజం కానీ సామాన్య ప్రజలు కూడా వచ్చారు దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో. నేను గెలిచిన తర్వాత మా నియోజకవర్గంలో బిజెపి టిడిపి టిడిపి నాయకులతో కలిసి లోకల్ మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటాం. మూడు పార్టీల కార్యకర్తలను కూడా సమానంగానే చూడడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మౌలిక వసతులు లేకుండా చేశారు. కాకినాడ రూరల్ గంజాయి మయంగా చేశారు. నేను అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వాసుపత్రిలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అత్యవసరంగా వైద్యం అందేలా చూస్తాను. కాకినాడలో నకిలీ నోట్లతో ఒక వాహనం రావడం జరిగింది.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కాకినాడ జిల్లాలో పంతం నానాజీ నామినేషన్ భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
Advertisements

You may also like

Our Visitor

019446
Total views : 90731

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.