Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి – ప్రణాళిక సిద్ధం

రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి – ప్రణాళిక సిద్ధం

by Satya
Lakshminarayana

పల్నాడు జిల్లా సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ క్యాంప్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇరు పార్టీలు కూడా గ్రామస్థాయిలో సమన్వయముతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాలన మీద నమ్మకం లేక నిజాయితీగా వెళ్ళలేక ఓటర్ లిస్ట్ తీసివేసి గందరగోళం సృష్టిస్తున్నాడు అన తేలిపారు. ఈ క్రిమినల్ బ్రెయిన్ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించినట్లయితే బాగుండేది అన్నారు. ఎన్నికల సమయానికి ఓటమి భయంతో ఏ రకంగా నైనా గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్ లిస్టులో అక్రమాలు చేస్తున్నాడు. ఇరు పార్టీలు కూడా ఓటర్ లిస్టు విషయంలో జాగ్రత్త పడాలి అనుకున్నాం కన్నా తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014711
Total views : 80913

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.