Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలు..!

పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలు..!

by Rama
YSRCP

ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి అసైన్డ్ భూములకు శాశ్వత హక్కు పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలను బస్సులలో తరలించారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. స్థానిక కాలేజీల నుండి విద్యార్థులు తరలించారు. ఏలూరు జిల్లాలోని పలు విద్యాసంస్థలకు సెలవులకు ప్రకటించి స్కూల్ బస్సులలో విద్యార్థులను ప్రజలను తరలించారు. విసన్నపేటకు చెందిన పలువురు వృద్ధులు ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళుతుండగా తమను బస్సులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్తామని నమ్మబలికి అధికారులు సీఎం సభకు తీసుకొచ్చారని ఆ వృద్ధుడు ఆరోపిస్తున్నాడు.

Advertisements

You may also like

Our Visitor

023278
Total views : 141708

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.