Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Andhra Pradesh నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన

నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన

by Satya
Chandrababu's visit to Palnadu district today

నేడు పల్నాడు జిల్లా(Palnadu District)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి, క్రోసూరులో జరిగే ప్రజాగళం మహాసభల్లో చంద్రబాబు పాల్గొంటారు. క్రోసూరు పట్టణంలో సాయంత్రం ప్రజాగళం బహిరంగసభ జరుగుతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకోసం భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. ప్రజాగళం అనంతరం భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో 2 వేల బైకులతో క్రోసూరు నుండి రెంటపాళ్ల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: బెంజి సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు యువకుల హల్ చల్..


ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు …
పల్నాడు జిల్లాలో అవకాడో సాగు పేరుతో అక్రమ దందా ..
కాదేది అక్రమాలకు అనర్హం అని నిరూపిస్తున్నారు పల్నాడు జిల్లాలోని కొందరు మోసగాళ్లు. మిగతా ఏవైనా ఇబ్బందికరమని …
ఏపీ టెన్త్ ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత..
ఏపీ పదోతరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలే పైచేయి సాధించారు. ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009333
Total views : 61581

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.