Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra PradeshChittoor ఈతకు పోయి చనిపోయిన పిల్లలు

ఈతకు పోయి చనిపోయిన పిల్లలు

by Rama
Child died

సదుం మండలం చెరుకువారిపల్లి కు చెందిన ఇద్దరు పిల్లలు ఈతకు వెళ్లి చనిపోయిన సంఘటన ఆదివారం జరిగింది. చెరుకు వారి పల్లి గ్రామానికి చెందిన శరవణ వ్యాపారం చేసుకుంటూ చదుము లో కాపురం ఉన్నారు. ఆయన కుమారులు ఇద్దరు అభినాష్ 14, అశ్విన్ 13లు ఆదివారం మధ్యాహ్నం సదుం నడిగడ్డ మార్గమధ్యంలోని రఘుపతి నాయన చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో దిగి ఈత రాకపోవడంతో మునిగిపోయి చనిపోయారు. దగ్గర్లో ఉన్న పలువురు గమనించి వారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇద్దరు పిల్లలను చదుము ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై మారుతి సిబ్బంది పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇది చదవండి: కాంగ్రెస్ మేనిఫెస్టో పై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ..!


విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ …
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు …
రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014191
Total views : 79530

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.