సూళ్లూరుపేట కు సీఎం జగన్…వర్షం తో సభ కు ఆటంకం కలిగే అవకాశం
previous post
రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం….
సూళ్లూరుపేట, తడ, మరియు దొరవరిశత్రం మండలాలలో కురుస్తున్న వర్షం.
నేడు సూళ్లూరుపేట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సభ ప్రాంగణం మొత్తం బురద బురద మారిన సభ. ఈ వర్షం కారణం వల్ల అనేక ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది.






Total views : 77985Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.