Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh శ్రీవారిని దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్..

శ్రీవారిని దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్..

by Rama
CM Ramesh

తిరుమల శ్రీవారిని మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ (CM Ramesh) దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం అదేశిస్తే అనకాపల్లి నుంచి పోటీచేస్తానన్నారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన వెళ్లి.. నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలనకు అంతం అందించాలని ప్రజలు కంకణబద్దులై ఉన్నారన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: పిఠాపురంలో వైసిపి ఎన్నికల ప్రచారం ప్రారంభం…


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019355
Total views : 90534

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.