Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh శ్రీవారిని దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్..

శ్రీవారిని దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్..

by Rama
CM Ramesh

తిరుమల శ్రీవారిని మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ (CM Ramesh) దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం అదేశిస్తే అనకాపల్లి నుంచి పోటీచేస్తానన్నారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన వెళ్లి.. నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలనకు అంతం అందించాలని ప్రజలు కంకణబద్దులై ఉన్నారన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: పిఠాపురంలో వైసిపి ఎన్నికల ప్రచారం ప్రారంభం…


నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి …
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. …
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223704

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: