డిండి ప్రాజెక్ట్ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని క్లాక్ టవర్ వద్ద డిండి ఎత్తిపోతల పథకం కోసం సీపీఎం ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. సదస్సుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది. జూలకంటి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సదస్సులో పలు అంశాలను ప్రస్తావించారు. డిండి ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలి. డీపీఆర్ను వెంటనే ఆమోదించాలని, కావలసిన నిధులను కేటాయించాలని అన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, ఇక ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టు పూర్తయ్య వరకు తాము నిద్రపోమని ప్రభుత్వాన్ని నిద్రపోనిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ జిల్లా టిడిపిలో మాత్రం వేరే లెక్క . సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఎదుటివారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వ్యూహరచన చేస్తూ… అధిష్టానానికి సుపిరియర్ అన్నట్లగా…
- ఉత్తరాఖండ్లో రైలు ప్రమాదం..ఉత్తరాఖండ్లో రైలు ప్రమాదం జరిగింది. రిషికేశ్లో ఉజ్జయినీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. ఐతే ప్రమాదం సమయంలో రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యోగ్నగరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. షంటింగ్ చేస్తుండగా..…
- హైదరాబాద్లో మరో భారీగా అవినీతి తిమింగలం..హైదరాబాద్లో మరో భారీగా అవినీతి తిమింగలం భాగ్యనగరంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసమే లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు తెల్లవారుజాము…
- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు మరో షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దీంతో వారం రోజుల్లోనే ఇంధన ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది.…
- ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని బాలికల ఉన్నత పాఠశాలలో కొలుసు పెద్దరెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 80628